Praja Bandhu News Site
No Result
View All Result
  • హోం
  • వార్తలు
  • నగరం
  • ఇంటర్వ్యూ
  • టాక్‌ ఆఫ్‌ టుడే
  • ప్రముఖులు
  • వ్యవసాయం
  • సమగ్ర సమాచారం
  • జాబ్‌ కార్నర్
  • గ్యాలరీ
  • వీడియోస్‌
  • ముఖ్యమైన వార్తలు
  • హోం
  • వార్తలు
  • నగరం
  • ఇంటర్వ్యూ
  • టాక్‌ ఆఫ్‌ టుడే
  • ప్రముఖులు
  • వ్యవసాయం
  • సమగ్ర సమాచారం
  • జాబ్‌ కార్నర్
  • గ్యాలరీ
  • వీడియోస్‌
  • ముఖ్యమైన వార్తలు
No Result
View All Result
Praja Bandhu News Site
No Result
View All Result
Home వార్తలు

విధులకు గైర్హాజరైన ఉపాధ్యాయులకు మెమోల జారీకి ఆదేశాలు

August 28, 2021
Reading Time: 1 min read
A A
0

తాండూరు: పాఠశాలలు తిరిగి ప్రారంభించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు ముమ్మరం చేస్తుంటే ఉపాధ్యాయుల తీరు మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. ఈ నెల 26 నుంచి అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సహా టీచర్లందరూ తప్పనిసరిగా పాఠశాలలకు వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఆదేశాలను కొంతమంది ఉపాధ్యాయులు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. శుక్రవారం సీఈఓ జానకీరెడ్డి పెద్దేముల్ మండలం కందనెల్లి ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం, ఉపాధ్యాయురాలు.. ఉన్నత పాఠశాలలో హెచ్ఎం, మరో నలుగురు ఉపాధ్యాయులు విధులకు డుమ్మా కొట్టారు. విధులకు గైర్హాజరైన వారందరికీ మెమోలు జారీ చేయాలని డీఈఓ రేణుకదేవి ఎంఈఓకు ఆదేశాలు జారీ చేశారు. ఉన్నత పాఠశాలలో 13 మంది ఉపాధ్యాయులకు ఐదుగురు, ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు గైర్హాజరైనట్లు ఎంఈఓ తెలిపారు.

Tags: peddemults schools
ShareTweetSendShare

Related Posts

సీఎం కేసీఆర్‌పై నమ్మకంతోనే మునుగోడులో టీఆర్‌ఎస్‌ను గెలిపించారు

సీఎం కేసీఆర్‌పై నమ్మకంతోనే మునుగోడులో టీఆర్‌ఎస్‌ను గెలిపించారు

ఎమ్మెల్యేను కలిసిన గ్రంథాలయ సంస్థ చైర్మన్

ఎమ్మెల్యేను కలిసిన గ్రంథాలయ సంస్థ చైర్మన్

టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే దళితులకు ఆత్మగౌరవం

నియోజకవర్గ టీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా రాజుగౌడ్

సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దు: ఎమ్మెల్యే పైలట్

ఘనంగా ఎమ్మెల్యే పైలట్ జన్మదిన వేడుకలు

No Result
View All Result

Recent Posts

  • సీఎం కేసీఆర్‌పై నమ్మకంతోనే మునుగోడులో టీఆర్‌ఎస్‌ను గెలిపించారు
  • ఎమ్మెల్యేను కలిసిన గ్రంథాలయ సంస్థ చైర్మన్
  • టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే దళితులకు ఆత్మగౌరవం
  • నియోజకవర్గ టీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా రాజుగౌడ్
  • సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దు: ఎమ్మెల్యే పైలట్

Recent Comments

  • Vishnu leader. on సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన ఎమ్మెల్యే

Archives

  • November 2022
  • August 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021

Categories

  • గ్యాలరీ
  • జాబ్‌ కార్నర్
  • టాక్‌ ఆఫ్‌ టుడే
  • నగరం
  • ప్రముఖులు
  • ముఖ్యమైన వార్తలు
  • వార్తలు
  • వీడియోస్‌
  • వ్యవసాయం

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తాండూరు ప్రజలకు నియోజకవర్గం గురించి పూర్తి స్థాయి సమాచారం అందించడమే ప్రజాబంధు వెబ్‌సైట్‌ లక్ష్యం. ఎలాంటి తప్పుడు సమాచారానికి తావు లేకుండా నిష్పక్షపాతంగా ప్రజాబంధు వ్యవహరిస్తుంది. ప్రతి రోజూ జరిగే సంఘటనలతో పాటు వ్యక్తులు, ప్రదేశాలు, రాజకీయం, వ్యవసాయం, ఉద్యోగాలు వంటి వివిధ అంశాలపై లోతైన విశ్లేషణతో కూడిన సమాచారం మీకు అందిస్తాము.

Recent Posts

  • సీఎం కేసీఆర్‌పై నమ్మకంతోనే మునుగోడులో టీఆర్‌ఎస్‌ను గెలిపించారు
  • ఎమ్మెల్యేను కలిసిన గ్రంథాలయ సంస్థ చైర్మన్
  • టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే దళితులకు ఆత్మగౌరవం
  • నియోజకవర్గ టీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా రాజుగౌడ్
  • సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దు: ఎమ్మెల్యే పైలట్

Categories

  • గ్యాలరీ (9)
  • జాబ్‌ కార్నర్ (12)
  • టాక్‌ ఆఫ్‌ టుడే (1)
  • నగరం (83)
  • ప్రముఖులు (4)
  • ముఖ్యమైన వార్తలు (108)
  • వార్తలు (195)
  • వీడియోస్‌ (1)
  • వ్యవసాయం (8)

© 2021 Digital Marketing by Heeren Tanna

No Result
View All Result
  • హోం
  • వార్తలు
  • నగరం
  • ఇంటర్వ్యూ
  • టాక్‌ ఆఫ్‌ టుడే
  • ప్రముఖులు
  • వ్యవసాయం
  • సమగ్ర సమాచారం
  • జాబ్‌ కార్నర్
  • గ్యాలరీ
  • వీడియోస్‌
  • ముఖ్యమైన వార్తలు

© 2021 Digital Marketing by Heeren Tanna