Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins February 2022 – Praja Bandhu News Site

Month: February 2022

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాబంధు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాబంధు

ప్రజా సమస్యల పరిష్కారంలో సరికొత్త విధానానికి నాంది పలికారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. తాండూరు నియోజకవర్గ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజాబంధు మొబైల్ ...

అన్నదాతలకు అండగా ప్రజాబంధు అగ్రికల్చర్ టీం..

అన్నదాతలకు అండగా ప్రజాబంధు అగ్రికల్చర్ టీం..

తాండూరు నియోజకవర్గ ప్రజల ఆర్థిక సుస్థిరత సాధనే లక్ష్యంగా ప్రజాబంధు అగ్రికల్చర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. ఎలాంటి భూమిలో ఏ పంటలు ...

ప్రజా సమస్యల పరిష్కారంలో సరికొత్త ఒరవడి..

ప్రజా సమస్యల పరిష్కారంలో సరికొత్త ఒరవడి..

తాండూరు: తమ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ సాయంతోనే ప్రజలు వారి సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేసి పరిష్కారం పొందవచ్చని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తెలిపారు. ...

చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి

చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి

తాండూరు: ఐదేళ్ల లోపు వయసున్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సూచించారు. తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం ...

వీరశైవ సమాజ అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

వీరశైవ సమాజ అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

తాండూరు: వీరశైవ సమాజ అభివృద్ధికి తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. తాండూర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం వీరశైవ సమాజ ప్రతినిధులు ...

ఛత్రపతి శివాజీ యువతకు ఆదర్శం..

ఛత్రపతి శివాజీ యువతకు ఆదర్శం..

తాండూరు: ఛత్రపతి శివాజీ 392వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ ...

ఘనంగా ఛత్రపతి శివాజీ శోభాయాత్ర..

ఘనంగా ఛత్రపతి శివాజీ శోభాయాత్ర..

తాండూరు: ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా తాండూరు పట్టణంలో నిర్వహించిన శోభాయాత్రలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ ఉత్సవ ...

ఈ నెల 14న మల్లికార్జునస్వామి కల్యాణం

ఈ నెల 14న మల్లికార్జునస్వామి కల్యాణం

తాండూరు: మండల పరిధిలోని బొంకూర్ బిజ్వార్ గ్రామంలో ఈ నెల 14న మల్లికార్జునస్వామి కల్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయం 26వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్వామి వారి ...

గంజాయి సాగు చేస్తే జైలుకే.. సీఐ హెచ్చరిక

గంజాయి సాగు చేస్తే జైలుకే.. సీఐ హెచ్చరిక

యాలాల: గ్రామాల్లో గంజాయి సాగు చేస్తే సాగుదారులతో పాటు వారిని ప్రోత్సహించే వారిని జైలుకు పంపిస్తామని తాండూరు రూరల్ సీఐ జలంధర్ రెడ్డి హెచ్చరించారు. మండల పరిధిలోని ...

కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పైలట్

కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పైలట్

తాండూరు: తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బుధవారం పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో 93 మంది లబ్ధిదారులకు రూ.93,10,788 లక్షల ...

Page 1 of 2 1 2